-:కళ్యాణ మండపం ప్రారంభం & నవగ్రహ ప్రతిష్ఠ :-
ఏడునూతుల గ్రా౹౹
మన ఏడునూతుల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం లో నిర్మించిన నూతన కళ్యాణ మండపం & నవగ్రహ మండపం నిర్మించిన మన గ్రామ వాస్తవ్యులు శ్రీ నెల్లుట్ల కరుణ ౼ సుధాకర్ రావు గారు వయస్సును కూడా లెక్క చేయకుండా హైద్రాబాద్ నుండి చాలా సార్లు ఏడునూతుల కు వచ్చి నిర్మాణం లో మార్పులు చేస్తూ గ్రామస్థుల కొరకు అందమైన కళ్యాణ మండపంను నిర్మించారు ,హైదరాబాద్ కు చార్మినార్ లాగా..... ఏడునూతులకు గుర్తుగా ఉన్న మన ఏడునూతుల బావి లాగా.... ఒక కళ్యాణ మండపం నిర్మించి ఇచ్చిన శ్రీ నెల్లుట్ల కరుణ ౼ సుధాకర్ రావు గారికి మరియు మేము మీకు అండగా ఉన్నాము అని రెండు రోజుల అన్నదానం చేసిన వారి బంధువులు
👉*గూడ యామిని గారు హైద్రాబాద్
👉నెల్లుట్ల. దివ్యలత గారు హైద్రాబాద్
👉నెల్లుట్ల. శశికళ గారు హన్మకొండ
👉నెల్లుట్ల. కవిత గారు హైద్రాబాద్
👉పాలకుర్తి. రేణుక గారు హైద్రాబాద్
👉వద్దెరాజు. రాంచందర్ రావు గారు హన్మకొండ
👉ఉమ్మెంతల. నగేష్ కుమార్ గారు హైద్రాబాద్
👉నెల్లుట్ల. సుధాకర్ రావు గారు హైద్రాబాద్
👉నెల్లుట్ల. గోపాల్ రావు గారు హైద్రాబాద్
వీరందరికి మరియు వీరి కుటుంబ సభ్యులకు మన గ్రామం ఎల్లవేళలా రుణపడి ఉంటామని అలాగే మన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి యందు ఉండాలని అలాగే వారికీ ఆయురారోగ్యాలు ఇచ్చి ఎల్లప్పుడూ సుఖ సంతోషంగా ఉండాలని నిత్యం స్వామి వారిని కోరుకుంటాం
పాము లక్ష్మీనారాయణ మరియు గ్రామస్థులు🙏🙏🙏🙏
Post a Comment